పోస్ట్‌లు

ఫిబ్రవరి 5, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

దూదేకుల (నుర్భాష) జగిత్యాల్ జిల్లా సంఘము :కోరుట్ల రురల్ కమిటీ

చిత్రం
తెలంగాణ దూదేకుల (నుర్భాష) జగిత్యాల్ జిల్ల కార్యవర్గం ఆధ్వర్యంలో కోరుట్ల రురల్ మండల కమిటీ ఎన్నికలు నాగులపేట గ్రామంలో జరిగాయి.మండలం లోని రూరల్ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కమిటీ ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో జరిగాయి.ఇట్టి కార్యక్రమానికి జిల్లా దూదేకుల (నుర్భాష)అధ్యక్షులు ఎం.డి.రహీం పాషా(కోరుట్ల)గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ మహమ్మద్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్.ఇబ్రహీం గారు,మొహమ్మద్ అజీమ్, కోశాధికారి రఫీ,గౌరావా అధ్యక్షులు ఒలి మహమ్మద్ గారు పాల్గొని కోరుట్ల రురల్ దూదేకుల (నుర్భాష) అధ్యక్షునిగా మహమ్మద్.అబ్దుల్ రసూల్ (గుమ్లా పుర్),ప్రధాన కార్యదర్శిగా ఎండీ. అన్వర్ పాషా,(నాగులపేట్),కోశాధికారిగా మహమ్మద్.యాసిన్ (చిన్న మెట్ పెల్లి),ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ఖుద్దుష్(యూసుఫ్ నగర్),కార్యదర్శిగా మహమ్మద్ హుషెన్(ఐలాపూర్),జెయింట్ కార్యదర్శిగా ma. జబ్బార్(కల్లూరు),ఆర్గనెగింగ్ కార్యదర్శి ఎండీ. హాసన్(పైడి మడుగు),కార్యవర్గ సబ్యవులుగా అబ్దుల్ సలీమ్,రహీం,రఫీ,సాయబ్ హుషెన్,లను ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగినది. ఇట్టి క్రార్యక్రమంలో ముఖ్యనాయకులు సబను ఉద్దేశించి "ద్రాక్ష పండ్ల గుత్తి లో