పోస్ట్‌లు

నవంబర్ 6, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రధాన మంత్రికీ ఒక సామాన్యూడీ లేఖ

చిత్రం
ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు, నమస్కారం. నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్ను కడతాను.. ఎందుకంటే? నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టె లక్ష రూపాయల్లో దాదాపు 30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందుపార్టీ చేసుకుంటే, 3000 ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రూ.30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థ

మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు - వాటి వెనుక ముఖ్య ఉద్దేశం

చిత్రం
నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన పథకాలు 1) ఆర్థిక  సేవలు సమాన్యూనికి అందుబాటు లోకి తేవడానికి "జన్ ధన్  యోజన" 2)ఆడపిల్ల భవిష్యత్తు ను సురక్షితం చేసే "సుకన్య సంవృద్ధి యోజన" 3)అతి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే "ముద్ర యోజన" 4)దేశ ప్రజలకు జీవిత బీమా ద్వార ప్రయోజనం చేకూర్చే ""జీవన జ్యోతి బీమా యోజన" 5)ప్రమాద బీమా కల్పించే "సురక్ష బీమా యోజన" 6)పింఛన్ పథకం కిందకు రాని అసంఘటిత రంగంలోని  కోట్లది మందికి ప్రయోజనం చేకూర్చే"అటల్ పింఛన్ యోజన" 7)2022సం౹౹నాటికల్లా పట్టణాల్లో 2కోట్ల మందికి,గ్రామాల్లో 3 కోట్ల మందికి గృహ వసతి కల్పించే "ప్రధాన మంత్రి అవస్ యోజన" 8)ప్రజా ప్రతినిధుల ద్వార గ్రామాల్లో సాంఘిక,సాంకృతిక, ఆర్దిక, మౌలిక సదుపాయలాభివృద్ధికి దోహదం చేసే "సంసాద్ ఆదర్శ్ గ్రామా యోజన" 9)ఖరీఫ్ పంటల నష్టాన్ని పూడ్చే ""పాసల్ బీమా యోజన" 10)ప్రతి పంటకు నీరు కల్పించే "ప్రధాన మంత్రి గ్రామా సించాయి యోజన" 11)పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలను సమర్ధం గా "ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన&qu

₹2000 నోటు ఇదేనా? ఈ నోటు లో gps ఉందా?

చిత్రం
సామాజిక మధ్యంలో ఇప్పుడీ నోటు ప్రతేకం.హిందూ బిజినెస్ లైన్ వార్తా సంస్ధ అక్టోబర్ లో ఓకే కథనాన్ని ప్రచురించింది.నల్ల ధనాన్ని అరికట్టేందుకు 500₹,1000₹ నోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న సందర్భంలో ఇలా 2వేల నోటు విడుదల వర్తలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ 2వేల నోట్ లో gps(గ్లోబల్ పొజిషన్ సిస్టం)అమార్చుతున్నారని తెలుస్తుంది.ఈ చిప్ కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్ గా పనిచేస్తుంది.ఉపగ్రహాల నుండి వచ్చే సంకేతాలను ఈ చిప్ రిఫ్లెక్ట్ చేస్తాయట.దాంతో అవి వున్నా లొకేషన్ సహా తెలిసిపోతుంది.భూమి లోపల 400 అడుగులోతున వున్నా ఇవి సిగ్నల్ రిఫ్లెక్ట్ చేస్తాయట.ఎక్కడయేన పెద్దమొత్తం లో ఈ నోట్లు ఉన్నట్టు ఉపగ్రహం గూర్తిస్తే ఆ సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు చేరవేస్తుందట.ఫిబ్రవరి లో ఇవి అందుబాటు లోకి వస్తాయని ఊహాగానాలు.దీనికి సంబంధించి rbi నుంచి గని, ప్రభుత్వం నుంచి గని ఎలాంటి సమాచారం లేదు.ఇవి గని వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సేకరణ:-రాజ్ మహమ్మద్