పోస్ట్‌లు

సెప్టెంబర్ 18, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

మనవ శరీరం గురించి కొన్ని తమాషా/నిజాలు

చిత్రం
మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు: * మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు. అలాగని ట్రై చేసేరు..!! * మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం. కొత్తవి కూడా వస్తాయి లెండి..!! * మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి. తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయిలెండి..!! * ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది. ఎం బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..?? * రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు. ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!! * లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు. మీరు ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..?? * 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది. కొన్ని విషయాలు లైట్ తీసుకో భయ్యా..!! * శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు. ఎమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేయ్..!! * మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి. వెచ్చగా ఉంటె కల

SRSP కెనాల్ కు గండి: మాల్యల్ మండలంలో

చిత్రం
కరీంనగర్ :మాల్యాల మండలం మానాల లో యస్ అర్ యస్ పి కెనాల్ కు గండి. ఈ రోజు మల్యాల మండలం మానాల, మ్యాడంపెల్లి గ్రామాల్లో ఎస్.ఆర్.ఎస్.పి గండి పడిన కాలువను పరిశీలించనున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. డి.65 కాకతీయ కాలువ గండి ని పరిశీలించిన కలెక్టరు. మానాల వద్ద కెనాల్ గండి తో నిండిన సుద్దపల్లి చెరువు  కట్ట తెగే అవకాశము మ్యాడంపెల్లి ఊరి లోనికి వస్తున్న నీరు మ్యాడంపెల్లి ఎస్సి కాలనీ లో ఇళ్లు కాలి చేయిస్తున్న అధికారులు నీట మునిగిన 200 ఎకరాల పంట. సేకరణ:- రాజ్ మహమ్మద్

దయ, బాంచెన్ పించెన్ ఇవ్వండి

చిత్రం
ఈమె పేరు బొల్లే లక్ష్మి(49)(sc), ఊరు రాంపూర్,మండలం మాల్యల్, కరీంనగర్.చిన్న వయస్సు లో బాల్యవివాహం జరిగింది.ఒక సంవత్సరం కూడా కాకా ముందే భర్త నుండి దూరం గా తల్లిదండ్రుల వద్దకు వచ్చి చేరింది. కూలి పని తల్లిదండ్రుల తో పాటు చేస్తూ జీవనం సాగించింది.తల్లిదండ్రులు చని పోవడం తో వున్నా తమ్ముని ఇంటి ముందు చిన్న గుడిసె వేసుకొని జీవిస్తుంది.గత ప్రభుత్వాలు ఈమెకు వితంతు పింఛన్ ఇచ్చేవి, కానీ ప్రస్తుతం ఈమెకు పింఛన్ రావడం లేదు.ఈమె భర్త వేరొక వివాహం చేసుకొని చనిపోయాడు, అతని రెండో భార్య కు వితంతు పింఛన్ వస్తుంది.అధికారుల వద్దకు పోయి ఈమె ఏమని మొరపెట్టుకోవలో అర్థం కావడం లేదు.పెరిగిన పింఛన్ వస్తే ఈమెకు ప్రస్తుత పరిస్థితి లో ఎంతో ఉపయోగకరం.కలిసిన ప్రతివారిని "అయ్యా మీ దండం పెడతా పింఛన్ వచ్చేలా చేయండి మీకు పుణ్యం ఉంటది"అంటుంది.ఈమె ఆధార్ కార్డ్ లో d/o పెట్టిచుకున్నది తెల్వక. ఇప్పుడు ఆరోగ్యం సహకరించిన రోజు కూలికి లేదంటే ఇంటి వద్ద ఉంటుంది.తెలిసిన వాళ్ళు ఎవరైనా బియ్యం ఇస్తే వారికీ పనికి పోవడం.ఇప్పటి వరకు mla కు ,   rdo కు,mro కు చాల సార్లు దరఖాస్తు చేసుకుంది. అయిన లాభం లేదు.ఏమంటే go లో ఇలాంటి వారి గురి