SRSP కెనాల్ కు గండి: మాల్యల్ మండలంలో

కరీంనగర్ :మాల్యాల మండలం మానాల లో యస్ అర్ యస్ పి కెనాల్ కు గండి.
ఈ రోజు మల్యాల మండలం మానాల, మ్యాడంపెల్లి గ్రామాల్లో ఎస్.ఆర్.ఎస్.పి గండి పడిన కాలువను పరిశీలించనున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్.
డి.65 కాకతీయ కాలువ గండి ని పరిశీలించిన కలెక్టరు.
మానాల వద్ద కెనాల్ గండి తో నిండిన సుద్దపల్లి చెరువు  కట్ట తెగే అవకాశము
మ్యాడంపెల్లి ఊరి లోనికి వస్తున్న నీరు
మ్యాడంపెల్లి ఎస్సి కాలనీ లో ఇళ్లు కాలి చేయిస్తున్న అధికారులు
నీట మునిగిన 200 ఎకరాల పంట.
సేకరణ:- రాజ్ మహమ్మద్












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ