పోస్ట్‌లు

మార్చి 26, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

సౌదీలో క్షమాభిక్ష ప్రారంభం:వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారికీ

చిత్రం
తమ దేశంలో వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న విదేశియూలు ఎలాంటి జరిమానా , జైలుశిక్ష లేకుండా స్వచ్చందంగా స్వదేశాలకు తిరిగి వెళ్ల డాని కి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల క్షమాభిక్ష బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.వేలాది మంది తెలుగు ప్రవసియూలు ఇందుకు సంబంధించిన వివరాల కోసం గత రోజులుగా అతృతతో ఎదిరి చూస్తున్నారు.స్వస్థలాలకి తిరిగి వెల్లలనుకుంటున్న తెలుగు ప్రవసియూల వద్ద పాస్ పోర్ట్ లు లేక పోవడం తో రియద్ , జిద్దా లలోని భారతీయ అంబేసి కార్యాలయాలు వీరికి తాత్కాలిక పాస్ పోర్ట్ లు జారీ చేస్తున్నాయి.సుదూర ఎడారి ప్రాంతాల్లో కూడా భారతీయ అంబేసి అధికారులు పర్యటించి దరఖాస్తుదారులకు ప్రయాణ పత్రాలను జారీ చేస్తున్నాయి.తిరిగి వెళ్లే వారి సహాయార్థం తము 24 గంటలు సేవాలందిస్తామని భారతీయ కౌన్సిల్ జనరల్ నూర్ రెహమాన్ షేక్ చెప్పారు. భారతీయ అధికారుకు జారీ చేసిన పాస్ పోర్ట్ లను సౌదీ ఇమిగ్రేషన్ అధికారులకు అందజేయడం తోపాటు వెలి ముద్రల ను సమర్పించి తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి సౌదీ అధికారులు అనుమతించారు.తొలి రోజు రియాద్ నగరం లో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని ఏపీ