పోస్ట్‌లు

ఇండియన్ గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్

చిత్రం
It is an excellent online service introduced by GOI. Kindly, pass this on to as many as you can.   Finally something very useful...   INDIAN   GOVERNMENT     INTRODUCED   ONLINE Services  Obtain:   1. Birth Certificate      http://www.india.gov.in/howdo/howdoi.php?service=1    . 2. Caste Certificate      http://www.india.gov.in/howdo/howdoi.php?service=4    . 3. Tribe Certificate      http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8    . 4. Domicile Certificate      http://www.india.gov.in/howdo/howdoi.php?service=5    . 5. Driving Licence      http://www.india.gov.in/howdo/howdoi.php?service=6    . 6. Marriage Certificate      http://www.india.gov.in/howdo/howdoi.php?service=3    . 7. Death Certificate     http:// www.india.gov.in/howdo/howdoi.php?service=2    . Apply for:   1. PAN Card      http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15    . 2. TAN Card      http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3  

తెలంగాణ రైతులు ఉపయోగించే రెవెన్యూ పదాలు తెలంగాణ యాసలో

చాలా మంది రైతులు తమ భూమికి సంబంధించి న వివరాలకు అధికారుల చుట్టూ తిరుగుతూ సమయం , డబ్బు వృధా చేసుకుంటారు.కొన్ని రెవెన్యూ పదాలు తెలియక ఇబ్బంది పడతారు.నేటి యూవతకు అసలే తెలియదు కొందరికి. రెవెన్యూ పదాలు) (నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. ) ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం… రాబోయే గ్రూప్ పరీక్షలతో పాటు VRO/VRA తదితర ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి. 1) వ్యవసాయం – ఎవుసం 2) యాసంగి – రబీ పంట 3) ఖరీఫ్ – వర్షా కాలం పంట 4) తరి – సాగు భూమి ( వెట్ ) 5) ఖుష్కీ – డ్రై ( మెట్ట ప్రాంతం) 6) తైబందీ – రెండో పంట 7) గెట్టు – పొలం హద్దులు 8) మొగులు – ఆకాశం మబ్బులు పట్టడం 9 ) అరక – నాగలి 10) పొక్కు/పార – మట్

మీ పిల్లల ప్రైవేట్ చదువుల గురించి మీకు కొన్ని నిజాలు

చిత్రం
విద్య సంవత్సరం మొదలుతో మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలు ప్రైవేట్ వ్యవస్థలో. వ్యాన్, స్కూల్ డ్రెస్, బుక్స్, ఫిజు. వ్యాన్: రవాణా శాఖ నిబంధనల ప్రకారం👇 ప్రభుత్వం సూచించిన నిబంధనలు స్కూలు యాజమాన్యాలు తూచా తప్పకుండ పాటించాలి. ఈ 30 ప్రభుత్వ నిభందనలేమిటి మీపిల్లలు ప్రయానించే స్కూలు బస్సు సురక్షితమేనా తెల్సుకొండి? స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవడంతో ప్రభుత్వం నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులలోని ప్రతి ఒక్క నియమ నిబంధనను తూచా తప్పకుండా పాటించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక విద్యాసంస్థ కృషిచేయాలని స్పష్టం చేశారు. కానీ కొన్ని పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం కారణంగా ఈ నింబధనలను తుంగలో తొక్కి విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఉపయోగిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా పాఠశాలల యాజమాన్యాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇవీ ప్రభుత్వ నిబంధనలు.. సంవత్సన్నర క్రితం 185వ చట్టం క్లాజ్‌ (ఎఫ్‌) తరువాత క్లాజ్‌ (జి) ప్రకారం విద్యాసంస్థల బస్సులకు అదనపు నిబంధనలు జోడించారు. 1) స్కూలు బస్సుపై కాలేజ్ పేరు, లాండ్ లైన్ టెలిఫోన్‌ న

తాసీల్ధార్ కార్యాలయం నుండి ధ్రువీకరణ పత్రాలు ఇలా పొందండి

చిత్రం
మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి! హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జూన్‌ మాసంలో కళాశాలలు, పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందే వారికి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌లో సీటును పొందే వారికి విధిగా కళాశాలలో కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. వీటి ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు స్థానికతను విద్యాసంస్థలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌కు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో ప్రస్తుతం మండల కార్యాలయాల్లో చాలా మంది ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. నిబంధనలు తెలియక మధ్య దళారులను ఆశ్రయి స్తూ వారికి లంచాలు ఇస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందడం అతి తేలికని, అందరూ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్‌ కార్యాలయం చెప్తోంది. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వివరాలు మీ కోసం.. ◆ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం.. ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ

సౌదీలో క్షమాభిక్ష ప్రారంభం:వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారికీ

చిత్రం
తమ దేశంలో వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న విదేశియూలు ఎలాంటి జరిమానా , జైలుశిక్ష లేకుండా స్వచ్చందంగా స్వదేశాలకు తిరిగి వెళ్ల డాని కి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల క్షమాభిక్ష బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.వేలాది మంది తెలుగు ప్రవసియూలు ఇందుకు సంబంధించిన వివరాల కోసం గత రోజులుగా అతృతతో ఎదిరి చూస్తున్నారు.స్వస్థలాలకి తిరిగి వెల్లలనుకుంటున్న తెలుగు ప్రవసియూల వద్ద పాస్ పోర్ట్ లు లేక పోవడం తో రియద్ , జిద్దా లలోని భారతీయ అంబేసి కార్యాలయాలు వీరికి తాత్కాలిక పాస్ పోర్ట్ లు జారీ చేస్తున్నాయి.సుదూర ఎడారి ప్రాంతాల్లో కూడా భారతీయ అంబేసి అధికారులు పర్యటించి దరఖాస్తుదారులకు ప్రయాణ పత్రాలను జారీ చేస్తున్నాయి.తిరిగి వెళ్లే వారి సహాయార్థం తము 24 గంటలు సేవాలందిస్తామని భారతీయ కౌన్సిల్ జనరల్ నూర్ రెహమాన్ షేక్ చెప్పారు. భారతీయ అధికారుకు జారీ చేసిన పాస్ పోర్ట్ లను సౌదీ ఇమిగ్రేషన్ అధికారులకు అందజేయడం తోపాటు వెలి ముద్రల ను సమర్పించి తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి సౌదీ అధికారులు అనుమతించారు.తొలి రోజు రియాద్ నగరం లో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని ఏపీ

దూదేకుల (నుర్భాష) జగిత్యాల్ జిల్లా సంఘము :కోరుట్ల రురల్ కమిటీ

చిత్రం
తెలంగాణ దూదేకుల (నుర్భాష) జగిత్యాల్ జిల్ల కార్యవర్గం ఆధ్వర్యంలో కోరుట్ల రురల్ మండల కమిటీ ఎన్నికలు నాగులపేట గ్రామంలో జరిగాయి.మండలం లోని రూరల్ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కమిటీ ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో జరిగాయి.ఇట్టి కార్యక్రమానికి జిల్లా దూదేకుల (నుర్భాష)అధ్యక్షులు ఎం.డి.రహీం పాషా(కోరుట్ల)గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ మహమ్మద్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్.ఇబ్రహీం గారు,మొహమ్మద్ అజీమ్, కోశాధికారి రఫీ,గౌరావా అధ్యక్షులు ఒలి మహమ్మద్ గారు పాల్గొని కోరుట్ల రురల్ దూదేకుల (నుర్భాష) అధ్యక్షునిగా మహమ్మద్.అబ్దుల్ రసూల్ (గుమ్లా పుర్),ప్రధాన కార్యదర్శిగా ఎండీ. అన్వర్ పాషా,(నాగులపేట్),కోశాధికారిగా మహమ్మద్.యాసిన్ (చిన్న మెట్ పెల్లి),ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ఖుద్దుష్(యూసుఫ్ నగర్),కార్యదర్శిగా మహమ్మద్ హుషెన్(ఐలాపూర్),జెయింట్ కార్యదర్శిగా ma. జబ్బార్(కల్లూరు),ఆర్గనెగింగ్ కార్యదర్శి ఎండీ. హాసన్(పైడి మడుగు),కార్యవర్గ సబ్యవులుగా అబ్దుల్ సలీమ్,రహీం,రఫీ,సాయబ్ హుషెన్,లను ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగినది. ఇట్టి క్రార్యక్రమంలో ముఖ్యనాయకులు సబను ఉద్దేశించి "ద్రాక్ష పండ్ల గుత్తి లో

ప్రధాన మంత్రికీ ఒక సామాన్యూడీ లేఖ

చిత్రం
ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు, నమస్కారం. నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్ లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి 24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం 3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ 30 వేలు మాత్రమే పన్ను కడతాను.. ఎందుకంటే? నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టె లక్ష రూపాయల్లో దాదాపు 30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందుపార్టీ చేసుకుంటే, 3000 ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రూ.30 పన్ను. కారు కొంటే అన్ని టాక్సులు కలిపి ప్రభుత్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థ