సౌదీ లోని భారత కార్మికులు స్వదేశానికి
సౌది అరేబియా లోని సాద్ గ్రూప్ తొలగించిన భారతీయ కార్మికులు గురువారం నుంచి స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు.భారత్ కు తిరిగి వచ్చేవారు కొన్ని వేల మంది ఉన్నారని, తన శాఖా సహాయ మంత్రి వీ. కే.షింగ్ సౌది లో ఉండి , కార్మికులను స్వదేశానికి పంపే పని చూస్తున్నారని సోషల్ మీడియా ద్వార తెలిపారు.సాద్ గ్రూప్ కార్మికులను ఎగ్జిజిట్ వీసాలు ఇచ్చేందుకు సౌదీ ప్రభుత్వం జారీ చేస్తుంది అని, మరి కొద్ది వరాల్లోనే 1100మంది భారత్ కు రానున్నారాని తెలిపారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి