విశాఖ పిచ్ పైన వివాదం

వైజాగ్ పిచ్ ఫై వివాదం చుట్టూముట్టయి.భరత్ తో 5వన్డే లో న్యూజిలాండ్ 79 పరుగులకే అల్ ఔట్ కావడం చర్చమశం అయిన్ది.ఇటీవల ఈ వేదిక ఫై అసోం - రాజస్థాన్ రంజీ మ్యాచ్త్ లో ఒకే రోజు 17 వికెట్లు పడిపోవడం తో అసోం కోచ్ సునిల్ జోషి ఇది నాసిరకం పిచ్ అని ఆరోపించారు.ఇలాంటి పిచ్ లపై  వన్డే, టెస్ట్,ఎలా నిర్వహిస్తారు అని అన్నారు.28అక్టోబర్ వన్డే మ్యాచ్త్ లో మొత్తం 16వికెట్లు నెలకులాయి. దీని ఫై ఏసీఏ కార్యదర్శి గోకరాజు స్పందిస్తూ పిచ్ లో లోపం లేదు, రంజీ ఆడిన పిచ్ ఫై వన్డే మ్యాచ్ ఆడించలేదన్నారు.ఆయితే వన్డే జరిగిన తీరు చూస్తే స్టేడియం లోని మొత్తం పిచ్ ల ఫై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఈ నెల 17 నా భరత్-ఇంగ్లండ్ ల మధ్య మొదలయే రెండో టెస్ట్ కు వినియోగించే పిచ్ ఫై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.భారత్,కివీస్ 5వ మ్యాచ్ ను తిలకించిన ఒక మాజీ క్రికెటర్ పిచ్ ఫై టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కూడా రెండు రోజుల్లో ముగుస్తుందేమో నని సన్నిహితుల మధ్య కామెంట్ చేసినట్టు సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ